AP Politics: రైతు ఆత్మహత్యలు వద్దు.. వైసీపీ ప్రభుత్వానికి ఉరి వేయండి..:చంద్రబాబు
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని మనల్ని వేధిస్తున్న వైకాపా ప్రభుత్వానికే ఉరి వేద్దామని పిలుపునిచ్చారు. నూజివీడు నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న చంద్రబాబు కేసులకు భయపడకుండా పోరాడేవారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
Published : 21 Apr 2022 09:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...