Revanth reddy: బియ్యం కుంభకోణంపై సీబీఐ విచారణ చేపట్టండి: రేవంత్రెడ్డి
సీఎంఆర్లో భాగంగా ఎఫ్సీఐ నుంచి సేకరించి రైస్ మిల్లుల్లో కనిపించకుండా పోయిన సుమారు 8.34 లక్షల క్వింటాళ్ల బియ్యం ఉదంతంలో కుంభకోణం ఉందని టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, సీబీఐ డైరెక్టర్లకు ఆయన లేఖలు రాశారు.
Published : 21 Apr 2022 09:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్