Revanth reddy: బియ్యం కుంభకోణంపై సీబీఐ విచారణ చేపట్టండి: రేవంత్‌రెడ్డి

సీఎంఆర్‌లో భాగంగా ఎఫ్‌సీఐ నుంచి సేకరించి రైస్ మిల్లుల్లో కనిపించకుండా పోయిన సుమారు 8.34 లక్షల క్వింటాళ్ల బియ్యం ఉదంతంలో కుంభకోణం ఉందని టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, సీబీఐ డైరెక్టర్లకు ఆయన లేఖలు రాశారు.

Published : 21 Apr 2022 09:48 IST
Tags :

మరిన్ని