Andhrapradesh news: అదానీ సంస్థకు లబ్ది చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు..?

అదానీ సంస్థకు లబ్ది చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున సౌరవిద్యుత్ కొనుగోలు చేయనుంది. రాష్ట్ర అవసరాల కోసం కొనే 7వేల మెగావాట్లలో మూడింట రెండు వంతులు ఆ సంస్థ నుంచే తీసుకోనుంది. రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో మరో మార్గంలో కొనుగోళ్లు చేయనుంది.

Published : 21 Apr 2022 10:06 IST

అదానీ సంస్థకు లబ్ది చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున సౌరవిద్యుత్ కొనుగోలు చేయనుంది. రాష్ట్ర అవసరాల కోసం కొనే 7వేల మెగావాట్లలో మూడింట రెండు వంతులు ఆ సంస్థ నుంచే తీసుకోనుంది. రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో మరో మార్గంలో కొనుగోళ్లు చేయనుంది.

Tags :

మరిన్ని