Congress: పార్టీ బలోపేతం దిశగా కాంగ్రెస్‌ అడుగులు..

రాష్ట్ర కాంగ్రెస్‌లో చేరికలపై ప్రత్యేకంగా స్క్రూటినైజ్ కమిటీని ఏఐసీసీ ఏర్పాటు చేసింది. మాజీ సీఎల్‌పీ నేత జానారెడ్డి కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కమిటీలో సభ్యులుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ ఉంటారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు.

Published : 21 Apr 2022 11:00 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు