Andhra news: రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు ఇదే నిదర్శనం: చంద్రబాబు
సీఎం కాన్వాయ్ కోసం వాహనం కావాలని ఒంగోలులో ఆర్టీఏ అధికారుల దౌర్జన్యకాండపై తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. అద్దెకు తెచ్చుకున్న వారికి చెప్పకుండా కారును బలవతంగా తీసుకెళ్లిపోవడమేంటని ప్రశ్నించారు. ఏం జరుగుతుందో తెలియక వినుకొండ నుంచి తిరుమల దైవ దర్శనానికి వెళ్తున్న కుటుంబం మార్గ మధ్యలో నడిరోడ్డుపై అవస్థలు పడాల్సి వచ్చింది. రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు ఇదే నిదర్శనమని చంద్రబాబు అన్నారు.
Published : 21 Apr 2022 12:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!