AndhraPradesh News: విద్యుత్తు కోతలపై అర్ధరాత్రి నిరసనలు.. రాళ్ల దాడులు..
రాష్ట్రంలో విద్యుత్తు కోతలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాత్రి గుంటూరు జిల్లా తెనాలి, ప్రకాశం జిలా మార్కాపురం సబ్ స్టేషన్ల వద్ద నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో తెనాలిలోని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లారీ అద్దాలు, కార్యాలయం అద్దాలు దెబ్బతిన్నాయి. వెంటనే కరెంటు ఇచ్చి తమకు న్యాయం చేయాలని నినాదాలు ఇచ్చారు.
Published : 21 Apr 2022 12:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా