AndhraPradesh News: విద్యుత్తు కోతలపై అర్ధరాత్రి నిరసనలు.. రాళ్ల దాడులు..

రాష్ట్రంలో విద్యుత్తు కోతలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాత్రి గుంటూరు జిల్లా తెనాలి, ప్రకాశం జిలా మార్కాపురం సబ్‌ స్టేషన్ల వద్ద నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో తెనాలిలోని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లారీ అద్దాలు, కార్యాలయం అద్దాలు దెబ్బతిన్నాయి. వెంటనే కరెంటు ఇచ్చి తమకు న్యాయం చేయాలని నినాదాలు ఇచ్చారు.

Published : 21 Apr 2022 12:37 IST

రాష్ట్రంలో విద్యుత్తు కోతలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాత్రి గుంటూరు జిల్లా తెనాలి, ప్రకాశం జిలా మార్కాపురం సబ్‌ స్టేషన్ల వద్ద నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో తెనాలిలోని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లారీ అద్దాలు, కార్యాలయం అద్దాలు దెబ్బతిన్నాయి. వెంటనే కరెంటు ఇచ్చి తమకు న్యాయం చేయాలని నినాదాలు ఇచ్చారు.

Tags :

మరిన్ని