MP Raghurama: అవినీతిపై అంత సడన్గా ఎందుకు కోపం వచ్చింది..: రఘురామ
ముఖ్యమంత్రి జగన్కు అవినీతిపై ఎందుకు అంత సడన్గా కోపం వచ్చిందని ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు. గతంలోనూ ఇదే తరహాలో 14400 నెంబరు ఇచ్చారు. దీనిపై ఇప్పటికి ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. మరోవైపు ఫిర్యాదు చేసిన వారిపై వైకాపా నేతలు దాడులకు తెగబడ్డారని ఆరోపించారు.
Published : 21 Apr 2022 13:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం