Gudivada: మట్టి మాఫియా ఆగడాలు.. ఆర్ఐపై హత్యాయత్నం..
కృష్ణా జిల్లాలో అధికార వైకాపాకు చెందిన మట్టి మాఫియా రెచ్చిపోయింది. ఏకంగా మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్పై హత్యాయత్నానికి తెగబడింది. జేసీబీతో ఆర్ఐని నెట్టివేసిన మాఫియా బ్యాచ్ ఆ తర్వాత విచక్షణారహితంగా దాడి చేసింది.
Published : 22 Apr 2022 09:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...