Andhra news: ఒప్పందాలను ప్రభుత్వం అమలు చేయడంలేదు: సూర్యనారాయణ
పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాల్లో చాలా వరకు ఇప్పటికీ అమలు కాలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. ఒప్పందం మేరకు ఇప్పటికీ జీవోలు రాలేదని పేర్కొన్నారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయలేదన్నారు.
Published : 22 Apr 2022 09:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా