Jammu Kashmir: ఆరుగురు ఉగ్రవాదుల హతం..

జమ్మూ కశ్మీర్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు ముట్టబెట్టాయి. సీఐఎస్‌ఎఫ్‌ వాహనంపై దాడిచేయడానికి ప్రయత్నించగా వారిని సమర్థవంతంగా తిప్పికొట్టామని సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు.

Published : 22 Apr 2022 14:41 IST

జమ్మూ కశ్మీర్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు ముట్టబెట్టాయి. సీఐఎస్‌ఎఫ్‌ వాహనంపై దాడిచేయడానికి ప్రయత్నించగా వారిని సమర్థవంతంగా తిప్పికొట్టామని సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు.

Tags :

మరిన్ని