Errabelli Dayakar: కేంద్రం తనకు సహకరించని పార్టీలపై కేసులు పెడుతోంది: దయాకర్
కేంద్ర ప్రభుత్వం తనకు సహకరించని పార్టీల పైకేసులు పెట్టి వేధిస్తోందని మంత్రి యర్రబెల్లి దయాకర్ ఆరోపించారు. గతంలో బెంగాల్, ఉత్తరప్రదేశ్లలో ఎన్నికల సమయంలో కేసులు పెట్టింది. అవేమైనా నిలిచాయా.. ఇపుడు రేవంత్రెడ్డి ఫిర్యాదు చేయడం, కిషన్ రెడ్డి మాట్లాడటం, రైస్ మిల్లుల్లో ఏదో జరిగిపోయిందంటున్నారు. దేనికీ ఆధారం చూపరు. ధాన్యం ఎవరు కొనాలని మంత్రి ప్రశ్నించారు.
Published : 22 Apr 2022 16:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)