Errabelli Dayakar: కేంద్రం తనకు సహకరించని పార్టీలపై కేసులు పెడుతోంది: దయాకర్‌

కేంద్ర ప్రభుత్వం తనకు సహకరించని పార్టీల పైకేసులు పెట్టి వేధిస్తోందని మంత్రి యర్రబెల్లి దయాకర్‌ ఆరోపించారు. గతంలో బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌లలో ఎన్నికల సమయంలో కేసులు పెట్టింది. అవేమైనా నిలిచాయా.. ఇపుడు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేయడం, కిషన్‌ రెడ్డి మాట్లాడటం, రైస్‌ మిల్లుల్లో ఏదో జరిగిపోయిందంటున్నారు. దేనికీ ఆధారం చూపరు. ధాన్యం ఎవరు కొనాలని మంత్రి ప్రశ్నించారు.

Published : 22 Apr 2022 16:58 IST

కేంద్ర ప్రభుత్వం తనకు సహకరించని పార్టీల పైకేసులు పెట్టి వేధిస్తోందని మంత్రి యర్రబెల్లి దయాకర్‌ ఆరోపించారు. గతంలో బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌లలో ఎన్నికల సమయంలో కేసులు పెట్టింది. అవేమైనా నిలిచాయా.. ఇపుడు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేయడం, కిషన్‌ రెడ్డి మాట్లాడటం, రైస్‌ మిల్లుల్లో ఏదో జరిగిపోయిందంటున్నారు. దేనికీ ఆధారం చూపరు. ధాన్యం ఎవరు కొనాలని మంత్రి ప్రశ్నించారు.

Tags :

మరిన్ని