Andhra news: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఘటనకు ఖాకీల నిర్లక్ష్యమే కారణమా?
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకున్న దారుణం... రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. నిత్యం జనంతో రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి హేయమైన ఘటన చోటు చేసుకోవడం, ఆ సమయంలో బాధితుల ఫిర్యాదుపై పోలీసులు స్పందించిన తీరు గురించే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.దీనిపై ఈటీవీ ప్రత్యేక చర్చలో నిపుణులు పంచుకున్న అభిప్రాయాలు కింది వీడియోలో..
Published : 22 Apr 2022 19:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!