Andhra news: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఘటనకు ఖాకీల నిర్లక్ష్యమే కారణమా?

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకున్న దారుణం... రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. నిత్యం జనంతో రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి హేయమైన ఘటన చోటు చేసుకోవడం, ఆ సమయంలో బాధితుల ఫిర్యాదుపై పోలీసులు స్పందించిన తీరు గురించే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.దీనిపై ఈటీవీ ప్రత్యేక చర్చలో నిపుణులు పంచుకున్న అభిప్రాయాలు కింది వీడియోలో..

Published : 22 Apr 2022 19:41 IST
Tags :

మరిన్ని