TTD: తిరుమల ఎల్ఈడీ స్క్రీన్లపై సినిమా పాటలు ప్రసారం
తిరుమలలో ఎల్ఈడీ తెరపై సినిమా పాటల ప్రసారమవ్వడంపై భక్తులు విస్మయం చెందారు. తిరుమలలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద తితిదే ఏర్పాటు చేసిన ఎల్ఈడీ తెరపై సాయంత్రం 5.45 నుంచి 6.15 వరకు సినిమా పాటలు ప్రసారమయ్యాయి. ఈ విషయంపై తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి స్పందించారు. సెట్ అప్ బాక్స్లో సాంకేతిక లోపంతో సినిమా పాటలు ప్రసారమయ్యాయని తెలిపారు. సిబ్బంది వెంటనే స్పందించి సమస్య పరిష్కరించినట్లు పేర్కొన్నారు.
Published : 22 Apr 2022 20:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం