Telangana News: పంటను విక్రయించేందుకు రైతుల కష్టాలు

ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులకు కష్టాలు తప్పట్లేదు. నల్గొండ జిల్లాలోని రైస్ మిల్లుల వద్ద ధాన్యం ట్రాక్టర్లతో రైతులు బారులు తీరుతున్నారు. మిల్లర్ల ధరలు మింగుడుపడక అన్నదాతలు ఆందోళనలకు దిగుతున్నారు.

Published : 23 Apr 2022 09:36 IST

ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులకు కష్టాలు తప్పట్లేదు. నల్గొండ జిల్లాలోని రైస్ మిల్లుల వద్ద ధాన్యం ట్రాక్టర్లతో రైతులు బారులు తీరుతున్నారు. మిల్లర్ల ధరలు మింగుడుపడక అన్నదాతలు ఆందోళనలకు దిగుతున్నారు.

Tags :

మరిన్ని