Andhra News: కల్యాణ్ జ్యువెలర్స్ ఉద్యోగి కిడ్నాప్

నరసరావుపేటలో పట్టపగలు ఓ వ్యక్తి కిడ్నాప్ కావడం కలకలం సృష్టించింది. కల్యాణ్ జ్యువెలర్స్ ఉద్యోగి రామాంజనేయులును కిడ్నాప్ చేశారని.. ఆయన భార్య ప్రసన్నలక్ష్మి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Published : 23 Apr 2022 09:58 IST

Tags :

మరిన్ని