Crime: సబ్సిడీలు స్వాహా.. రూ.వందల కోట్ల కుంభకోణం..
నకిలీ పత్రాలతో రూ.కోట్ల ప్రజాధనాన్ని సబ్సిడీల రూపంలో స్వాహా చేసిన భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాటరీ వాహనాల తయారీని ప్రోత్సహించాలని కేంద్రం తెచ్చిన ఫేమ్ పథకాన్ని ఆసరాగా చేసుకుని హీరో ఎలక్ట్రిక్ సంస్థ వందల కోట్లు స్వాహా చేసింది. హీరో ఎలక్ట్రిక్ ప్రభుత్వానికి సమర్పించిన వివిధ నివేదికలను కొంత మంది సీఏల బృందం పరిశోధించి అక్రమాల గుట్టు రట్టు చేశారు.
Published : 23 Apr 2022 12:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల గగ్గోలు.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ