Cime news: ప్రయాగ్రాజ్లో దారుణం.. ఐదుగురి హత్య..
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దారుణ హత్యకు గురయ్యారు. ఇందులో ఓ చిన్నారి, దివ్యాంగురాలు సహా ఇద్దరు మహిళలున్నారు. దుండగులు ఇంటి యజమాని రాజ్ కుమార్ దంపతులతో పాటు ఆయన కూతురు, కోడలు, మనవరాలిని హత్య చేశారు. అనంతరం ఇంటికి నిప్పు పెట్టి పారిపోయారు.
Published : 23 Apr 2022 12:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..