Hanuman Chalisa Row: నవనీత్ కౌర్ వ్యాఖ్యలకు నిరసనగా శివసేన ఆందోళనలు
సీఎం ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వాన్ని మరిచిపోయారని, అది గుర్తు చేసేందుకు ఆయన నివాసం మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా పఠించి తీరతామంటూ ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులు విసిరిన సవాల్ ను నిరసిస్తూ శివసేన పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. మాతోశ్రీ పాటు రవిరాణా నివాసం ఖార్ రెసిడెన్స్ వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడారు.
Published : 23 Apr 2022 15:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!