Hanuman Chalisa Row: నవనీత్ కౌర్ వ్యాఖ్యలకు నిరసనగా శివసేన ఆందోళనలు

సీఎం ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వాన్ని మరిచిపోయారని, అది గుర్తు చేసేందుకు ఆయన నివాసం మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా పఠించి తీరతామంటూ ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులు విసిరిన సవాల్ ను నిరసిస్తూ శివసేన పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. మాతోశ్రీ పాటు రవిరాణా నివాసం ఖార్ రెసిడెన్స్ వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడారు.

Published : 23 Apr 2022 15:47 IST

Tags :

మరిన్ని