Pawan Kalyan: మీ అందరికీ అండగా ఉంటా: పవన్‌ కల్యాణ్‌

ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు భరోసా ఇచ్చేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. ఏలూరు జిల్లా కలపర్రు వద్దకు చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.

Published : 23 Apr 2022 17:31 IST

ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు భరోసా ఇచ్చేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. ఏలూరు జిల్లా కలపర్రు వద్దకు చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.

Tags :

మరిన్ని