Tamilanadu: ఉత్సవాల్లో మహిళా ఎస్సైపై కత్తితో దాడి..
తమిళనాడులోని సుట్టమల్లి సమీపంలోని పళవూర్ని ఆలయంలో ఉత్సవాలు జరుగుతుండగా మహిళా ఎస్సై మార్గరెట్ థెరిసా విధులు నిర్వహిస్తున్నారు. అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన దుండగుడు థెరిసా గొంతుపై కత్తితో దాడిచేశాడు. తీవ్ర గాయాలైన ఎస్సై అక్కడే కుప్పకూలిపోయారు. గమనించిన స్థానికులు తీవ్రగాయాలైన ఎస్సైని తిరునెల్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Published : 23 Apr 2022 19:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం