Revanth Reddy: ఏ రాష్ట్రంలోనూ వడ్ల పంచాయితీ లేదు.. తెలంగాణలోనే ఎందుకు..?

రాష్ట్రంలో ధాన్యం డబ్బులు రూ.3 వేల కోట్ల దోపిడీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఈ కుంభకోణాన్ని ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతున్నారని టీసీపీపీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు రూ.1400కే అమ్ముకున్నారు. మిల్లర్లకు రూ.1960 చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆరోపించారు.

Published : 23 Apr 2022 19:30 IST

Tags :

మరిన్ని