Andhra news: విలేకరిపై విరుచుకు పడిన మంత్రి అంబటి రాంబాబు

రాగద్వేషాలకు అతీతంగా పని చేస్తానని ప్రతీ మంత్రి ప్రమాణస్వీకార సమయంలో చెప్తారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అంబటి రాంబాబు అది అప్పుడే మర్చిపోయినట్లున్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఇవాళ జరిగిన ప్రెస్‌ మీట్‌లో ఈనాడు విలేకరిపై నోరు పారేసుకున్నారు. పత్రికను బట్టి సమాధానం ఉంటుందంటూ గద్దించారు.

Published : 23 Apr 2022 21:14 IST

రాగద్వేషాలకు అతీతంగా పని చేస్తానని ప్రతీ మంత్రి ప్రమాణస్వీకార సమయంలో చెప్తారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అంబటి రాంబాబు అది అప్పుడే మర్చిపోయినట్లున్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఇవాళ జరిగిన ప్రెస్‌ మీట్‌లో ఈనాడు విలేకరిపై నోరు పారేసుకున్నారు. పత్రికను బట్టి సమాధానం ఉంటుందంటూ గద్దించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు