Andhra news: విలేకరిపై విరుచుకు పడిన మంత్రి అంబటి రాంబాబు
రాగద్వేషాలకు అతీతంగా పని చేస్తానని ప్రతీ మంత్రి ప్రమాణస్వీకార సమయంలో చెప్తారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అంబటి రాంబాబు అది అప్పుడే మర్చిపోయినట్లున్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఇవాళ జరిగిన ప్రెస్ మీట్లో ఈనాడు విలేకరిపై నోరు పారేసుకున్నారు. పత్రికను బట్టి సమాధానం ఉంటుందంటూ గద్దించారు.
Published : 23 Apr 2022 21:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట