Andhra News: నీటి ఎద్దడితో దివిసీమ ప్రజల కష్టాలు

కృష్ణా జిల్లా అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లో ప్రజలు.. కలుషిత నీటినే తాగాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. జంతు కళేబరాల నుంచి పరిశ్రమల వ్యర్థాల వరకు నీటిలో తేలియాడుతున్నా.. దాహార్తి తీర్చేకొనేందుకు ఆ నీరే వారికి దిక్కు. 

Published : 24 Apr 2022 09:43 IST

కృష్ణా జిల్లా అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లో ప్రజలు.. కలుషిత నీటినే తాగాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. జంతు కళేబరాల నుంచి పరిశ్రమల వ్యర్థాల వరకు నీటిలో తేలియాడుతున్నా.. దాహార్తి తీర్చేకొనేందుకు ఆ నీరే వారికి దిక్కు. 

Tags :

మరిన్ని