Ramoji Group: శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమానికి ఈనాడు-రామోజీ గ్రూప్ కంప్యూటర్ల వితరణ

వైఎస్‌ఆర్‌ జిల్లా కమలాపురంలోని శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమానికి ఈనాడు-రామోజీ గ్రూప్ కంప్యూటర్లను వితరణ చేసింది. కంప్యూటర్లు, డైనింగ్ సామగ్రి అందజేసినందుకు రామోజీ సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు స్వామి స్థైర్యానంద సరస్వతి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి  కృతజ్ఞతలు తెలిపారు.

Published : 24 Apr 2022 10:47 IST

వైఎస్‌ఆర్‌ జిల్లా కమలాపురంలోని శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమానికి ఈనాడు-రామోజీ గ్రూప్ కంప్యూటర్లను వితరణ చేసింది. కంప్యూటర్లు, డైనింగ్ సామగ్రి అందజేసినందుకు రామోజీ సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు స్వామి స్థైర్యానంద సరస్వతి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి  కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

మరిన్ని