Rana Kapoor: పద్మభూషణ్‌ ఇప్పిస్తామని రూ.2 కోట్ల పెయింటింగ్‌ కొనిపించారు: రాణా కపూర్‌

యెస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకడు రాణా కపూర్.. కాంగ్రెస్ పార్టీపై కీలక ఆరోపణలు చేశారు. అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం కింద విచారణ ఎదుర్కొంటున్న అతడు.. పద్మభూషణ్ ఇప్పిస్తామని తనతో రూ.2 కోట్ల పెయింటింగ్‌ను బలవంతంగా కొనిపించారని దర్యాప్తులో ఆరోపించారు.

Published : 24 Apr 2022 15:33 IST

Tags :

మరిన్ని