జమ్ముకశ్మీర్.. దేశానికి ఓ కొత్త ఉదాహరణ: మోదీ
గత రెండు మూడేళ్లలో జరిగిన అభివృద్ధితో జమ్మూకశ్మీర్ ప్రజాస్వామ్యం, సంకల్పం విషయంలో కొత్త ఉదాహరణగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సాంబ జిల్లాలోని పల్లి గ్రామం నుంచి 20వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టారు. అభివృద్ధికి కొత్త దిశను చూపేందుకు జమ్మూకశ్మీర్ లో వేగంగా పనులు జరుగుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
Published : 24 Apr 2022 18:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
-
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..