జమ్ముకశ్మీర్‌.. దేశానికి ఓ కొత్త ఉదాహరణ: మోదీ

గత రెండు మూడేళ్లలో జరిగిన అభివృద్ధితో జమ్మూకశ్మీర్ ప్రజాస్వామ్యం, సంకల్పం విషయంలో కొత్త ఉదాహరణగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సాంబ జిల్లాలోని పల్లి గ్రామం నుంచి 20వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టారు. అభివృద్ధికి కొత్త దిశను చూపేందుకు జమ్మూకశ్మీర్ లో వేగంగా పనులు జరుగుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

Published : 24 Apr 2022 18:26 IST

Tags :

మరిన్ని