Viral Video: జేసీబీతో ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు
మహారాష్ట్రలో ఏటీఎం యంత్రాన్ని దొంగలు ఏకంగా జేసీబీతో పెకిలించి ఎత్తుకుపోవడం కలకలం రేపింది. సాంగ్లీలోని మిరాజ్ ప్రాంతంలోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో ఈ ఘటన జరిగింది. సీసీ టీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Published : 24 Apr 2022 19:18 IST
Tags :