Ukraine Crisis: ఉక్రెయిన్పై కొనసాగుతోన్న రష్యా దాడుల పరంపర
ఉక్రెయిన్పై రష్యా దాడుల పరంపర కొనసాగుతోంది. ఖార్కివ్లో 9మిలిటరీ స్థావరాలను క్షిపణులతో ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఇందులో నాలుగు ఆయుధ డిపోలు ఉన్నట్లు పేర్కొంది. మరియుపోల్లోని అజోవ్ స్తల్ స్టీల్ ప్లాంటు ముట్టడే లక్ష్యంగా వైమానిక దాడులు చేసినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది.
Published : 24 Apr 2022 22:01 IST
Tags :