Pak boat: పాక్ పడవలో రూ.280కోట్ల విలువైన హెరాయిన్‌..

గుజరాత్‌ తీరంలో మరోసారి భారీ ఎత్తున మాదకద్రవ్యాల పట్టివేత కలకలం రేపింది. పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు అక్రమంగా తరలిస్తోన్న వందల కోట్ల విలువైన హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా మాదకద్రవ్యాలతో భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్థాన్‌ ఫిషింగ్‌ బోటును గుజరాత్ తీరంలో అధికారులు పట్టుకొన్నారు.

Published : 25 Apr 2022 16:25 IST

గుజరాత్‌ తీరంలో మరోసారి భారీ ఎత్తున మాదకద్రవ్యాల పట్టివేత కలకలం రేపింది. పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు అక్రమంగా తరలిస్తోన్న వందల కోట్ల విలువైన హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా మాదకద్రవ్యాలతో భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్థాన్‌ ఫిషింగ్‌ బోటును గుజరాత్ తీరంలో అధికారులు పట్టుకొన్నారు.

Tags :

మరిన్ని