Telangana news: పోలీసులు విచక్షణ రహితంగా కొట్టారు..యువకుడి ఆవేదన!

ఓ కేసు విషయంలో తనను స్టేషన్ కు పిలిపించి ఎస్సై తనను విచక్షణ రహితంగా కొట్టారని యాదాద్రి జిల్లా పెద్ద పడిశాలకు చెందిన నర్సింహ అనే వ్యక్తి ఆరోపించాడు.  తనను రోజంతా స్టేషన్‌లోనే ఉంచి శరీరమంతా వాతలు వచ్చేలా కొట్టాడని నర్సింహా ఆరోపించారు.

Published : 25 Apr 2022 18:18 IST

ఓ కేసు విషయంలో తనను స్టేషన్ కు పిలిపించి ఎస్సై తనను విచక్షణ రహితంగా కొట్టారని యాదాద్రి జిల్లా పెద్ద పడిశాలకు చెందిన నర్సింహ అనే వ్యక్తి ఆరోపించాడు.  తనను రోజంతా స్టేషన్‌లోనే ఉంచి శరీరమంతా వాతలు వచ్చేలా కొట్టాడని నర్సింహా ఆరోపించారు.

Tags :

మరిన్ని