Covid 19: ‘డైరీ ఆఫ్ కొవిడ్ 19’ పేరుతో పుస్తకం రాసిన గాయత్రిబాల
యావత్ ప్రపంచానికి ఈ శతాబ్దంలో వచ్చిన అతిపెద్ద ముప్పు కరోనా. ప్రజల్ని ఇంతలా ఇబ్బంది పెట్టిన కరోనా వైరస్ గురించి కొంతమంది వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు పుస్తకాలు రాశారు. అయితే గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మాత్రం కరోనా గురించి వినూత్నంగా పుస్తకం రాసింది. కరోనానే స్వయంగా తన చరిత్ర చెబితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే "డైరీ ఆఫ్ కొవిడ్ 19” పుస్తకంలోకి తొంగి చూడాల్సిందే
Published : 25 Apr 2022 22:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం