Twitter: మస్క్ చేతికి ట్విట్టర్.. 44 బిలియన్ డాలర్లకు ఒప్పందం..
టెస్లా, స్పేస్ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ యాజమాన్యంలోకి సామాజిక మాధ్యమం ట్విటర్ చేరనుంది. 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ సంస్థను విక్రయించేందుకు. అంగీకారం కుదిరింది. స్వేఛ్చాయుత భావవ్యక్తీకరణ వేదికగా తన సామర్థ్యం మేరకు ట్విట్టర్ పనిచేయడంలేదని, అందుకే దానిని కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు ఎలాన్ మస్క్ తెలిపారు. వినియోగదారుల్లో విశ్వాసం పెంపొందించేందుకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు ట్విట్టర్ను ప్రైవేటు కంపెనీగా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Published : 26 Apr 2022 09:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
C-Vigil: సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM