Andhra news: ఎండల నుంచి రక్షణకే అలా చేశాం..
భానుడు భగభగల నుంచి భగవంతుడ్ని రక్షించేందుకు బిహార్ లో ఏకంగా ఓ ఆలయానికే ఏసీలు అమర్చారు. గయలోని ఇస్కాన్ దేవాలయంలో ఈ ఘటన జరగగా ప్రస్తుతం ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆలయంలోని రాధాకృష్ణులు, జగన్నాథుడి విగ్రహాలకు సమీపంలో ఏసీలు అమర్చినట్లు దేవాలయ అధ్యక్షుడు జగదీష్ శ్యామ్ దాస్ తెలిపారు. ఎండ వేడిమి నుంచి దేవుళ్లను రక్షించేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
Published : 26 Apr 2022 10:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల