Andhra news: ఎండల నుంచి రక్షణకే అలా చేశాం..

భానుడు భగభగల నుంచి భగవంతుడ్ని రక్షించేందుకు బిహార్ లో ఏకంగా ఓ ఆలయానికే ఏసీలు అమర్చారు. గయలోని ఇస్కాన్ దేవాలయంలో ఈ ఘటన జరగగా ప్రస్తుతం ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆలయంలోని రాధాకృష్ణులు, జగన్నాథుడి విగ్రహాలకు సమీపంలో ఏసీలు అమర్చినట్లు దేవాలయ అధ్యక్షుడు జగదీష్ శ్యామ్ దాస్ తెలిపారు. ఎండ వేడిమి నుంచి దేవుళ్లను రక్షించేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

Published : 26 Apr 2022 10:09 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు