Prakasam: మొదలే దుర్భిక్షం.. ఆపై వేసవి తాపం..!

రాష్ట్రంలో అత్యంత దుర్భిక్ష ప్రాంతాల్లో ఒకటైన పశ్చిమ ప్రకాశంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. వేసవిలో పరిస్థితి ఇంకా తీవ్రమవుతుంది. దీనికి శాశ్వత పరిష్కారంగా నల్లమలసాగర్‌లో వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు గత ప్రభుత్వం నిర్ణయించగా ఇప్పటికీ దీని నిర్మాణం పునాది దశ దాటలేదు. ప్రభుత్వం మాత్రం సెప్టంబర్ నాటికి నీళ్లిస్తామని ప్రకటించడంతో అది ఏ మేరకు సాధ్యమన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Published : 26 Apr 2022 10:31 IST

Tags :

మరిన్ని