TS BJP: రాష్ట్రంలో బస్సు సర్వీసులు, డిపోలను తగ్గించొద్దు: ఈటెల
అధికారంలోకి రావడానికి కేసీఆర్ ఆర్టీసీపై వరాల జల్లు కురిపించారని, రూ.వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించి, ఒక్క రూపాయి ఇవ్వలేదని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. దీంతో ఆర్టీసీ చార్జీలు పెంచాల్సి వచ్చిందని, ఫలితంగా ప్రజలపై భారం పడుతోందని పేర్కొన్నారు. నష్టాల పేరు చెప్పి, డిపోలు, బస్సులను తగ్గించొద్దని డిమాండ్ చేశారు.
Published : 26 Apr 2022 12:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్