TS BJP: రాష్ట్రంలో బస్సు సర్వీసులు, డిపోలను తగ్గించొద్దు: ఈటెల

అధికారంలోకి రావడానికి కేసీఆర్‌ ఆర్టీసీపై వరాల జల్లు కురిపించారని, రూ.వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించి, ఒక్క రూపాయి ఇవ్వలేదని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. దీంతో ఆర్టీసీ చార్జీలు పెంచాల్సి వచ్చిందని, ఫలితంగా ప్రజలపై భారం పడుతోందని పేర్కొన్నారు. నష్టాల పేరు చెప్పి, డిపోలు, బస్సులను తగ్గించొద్దని డిమాండ్‌ చేశారు.

Published : 26 Apr 2022 12:40 IST

అధికారంలోకి రావడానికి కేసీఆర్‌ ఆర్టీసీపై వరాల జల్లు కురిపించారని, రూ.వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించి, ఒక్క రూపాయి ఇవ్వలేదని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. దీంతో ఆర్టీసీ చార్జీలు పెంచాల్సి వచ్చిందని, ఫలితంగా ప్రజలపై భారం పడుతోందని పేర్కొన్నారు. నష్టాల పేరు చెప్పి, డిపోలు, బస్సులను తగ్గించొద్దని డిమాండ్‌ చేశారు.

Tags :

మరిన్ని