Ruia Hospital: రుయా ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్ల ఇష్టారాజ్యం..!
తిరుపతి రుయా అస్పత్రి అంబులెన్స్ సిబ్బంది దారుణంగా ప్రవర్తించారు. అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన ఓ బాలుడు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని తరలించేందుకు వారి బంధువులు బయటి నుంచి అంబులెన్స్ పంపించారు. అయితే తమ వాహనాల్లోనే తీసుకెళ్లాలని రుయా అంబులెన్స్ డ్రైవర్లు పట్టుబట్టారు. అంత ఖర్చు భరించలేనని తండ్రి కుమారుడి మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లారు.
Published : 26 Apr 2022 14:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM