TS Congress: కాంగ్రెస్‌ పార్టీతో పెట్టుకుంటే బూడిదైపోతారు: రేవంత్‌రెడ్డి.

ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి ప్రతిపక్షాలపై కేసులు, పీడీ చట్టం ఉపయోగించి రాక్షసానందాన్ని పొందుతున్నాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు మేమంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీతో పెట్టుకుంటే ఎవ్వరైనా బూడిదైపోతారని వ్యాఖ్యానించారు.

Published : 26 Apr 2022 14:59 IST

ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి ప్రతిపక్షాలపై కేసులు, పీడీ చట్టం ఉపయోగించి రాక్షసానందాన్ని పొందుతున్నాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు మేమంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీతో పెట్టుకుంటే ఎవ్వరైనా బూడిదైపోతారని వ్యాఖ్యానించారు.

Tags :

మరిన్ని