North Korea: అణ్వస్త్ర పరీక్షలను తిరిగి ప్రారంభించే యోచనలో కిమ్..?
అత్యంత వేగంగా అణు సామర్థ్యాన్ని పెంచుకుంటామని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రతిజ్ఞ చేశారు. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను మిలటరీ పరేడ్ లో ప్రదర్శించారు. ఉత్తరకొరియాను అణుశక్తిగా ప్రపంచ దేశాలు అంగీకరించాలని, తమ దేశంపై ఉన్న ఆర్థిక ఆంక్షలను తొలగించాలని కిమ్ డిమాండ్ చేశారు. అణ్వస్త్ర పరీక్షలను తిరిగి ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కిమ్ సంకేతాలు ఇచ్చారు.
Published : 26 Apr 2022 15:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)