KTR: అందర్నీ ఆహ్వానించలేకపోతున్నాం.. క్షమించండి: కేటీఆర్‌

తెరాస ప్లీనరీ సమావేశానికి పార్టీ నాయకులందర్నీ ఆహ్వానించలేకపోతున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం జరగనున్న ప్లీనరీ ఏర్పా్ట్లపై కేటీఆర్‌ మాట్లాడారు.

Published : 26 Apr 2022 17:52 IST

తెరాస ప్లీనరీ సమావేశానికి పార్టీ నాయకులందర్నీ ఆహ్వానించలేకపోతున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం జరగనున్న ప్లీనరీ ఏర్పా్ట్లపై కేటీఆర్‌ మాట్లాడారు.

Tags :

మరిన్ని