China: చైనాలో తయారు చేసి భారత్లో అమ్ముతామంటే కుదరదు: గడ్కరీ
భారత మార్కెట్ లోకి ప్రవేశించాలని అమెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా యత్నిస్తున్న వేళ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. టెస్లా కంపెనీ భారత్ లో కార్లు తయారు చేస్తే తమకు ఎలాంటి సమస్య ఉండదని, కానీ చైనాలో తయారు చేసి అక్కడ నుంచి భారత్ కు కార్లను దిగుమతి చేస్తామంటే ఆ ప్రతిపాదన సరికాదని అభిప్రాయపడ్డారు.
Published : 26 Apr 2022 19:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో