Revanth: కాంగ్రెస్‌తో పెట్టుకుంటే నిప్పుతో పెట్టుకున్నట్లే : రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీతో పెట్టుకుంటే నిప్పుతో పెట్టుకున్నట్లేనని, ఎవరైనా కాలి బూడిదైపోవాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎవరికీ భయపడాల్సిన పని లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

Published : 26 Apr 2022 20:04 IST
Tags :

మరిన్ని