AP News: విజయవాడ అత్యాచార ఘటన.. నిందితులను 3 గంటల్లో పట్టుకున్నాం: వనిత

తెలుగుదేశం పార్టీకి మహిళలంటే గౌరవం లేదని ఏపీ హోంశాఖ మంత్రి తానేటి వనిత విమర్శించారు. అత్యాచార బాధితురాలి పరామర్శనూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అత్యాచారం కేసు నిందితులను 3 గంటల్లోనే పట్టుకున్నామని.. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం వెంటనే ఇచ్చామని చెప్పారు.

Published : 26 Apr 2022 21:43 IST

తెలుగుదేశం పార్టీకి మహిళలంటే గౌరవం లేదని ఏపీ హోంశాఖ మంత్రి తానేటి వనిత విమర్శించారు. అత్యాచార బాధితురాలి పరామర్శనూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అత్యాచారం కేసు నిందితులను 3 గంటల్లోనే పట్టుకున్నామని.. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం వెంటనే ఇచ్చామని చెప్పారు.

Tags :

మరిన్ని