Jharkhand: ఆలయంలో దీపం.. ఆమె పాలిట శాపం..!
ఆలయంలో దీపం వెలిగిస్తూ ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని ఓ భక్తురాలు మృతి చెందిన ఘటన ఝూర్ఖండ్ పాలములో జరిగింది. మేదినీనగర్ కుండ్ మొహల్లాలో ఉన్న శివాలయానికి ఓ మహిళ పూజలు చేయడానికి వెళ్లారు. దీపం వెలిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆమె చీరకు మంటలు అంటుకున్నాయి. మంటల్లో ఆమె శరీరం బాగా కాలిపోగా చికిత్స పొందుతూ చనిపోయారు
Published : 27 Apr 2022 10:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు