Hyderabad: ఫ్లెక్సీకు రూ.3 వేల కోట్లు జరిమానా విధించాలి: కేఏ పాల్
నిబంధనలకు విరుద్ధంగా నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై రూ.3 వేల కోట్లు జరిమానా విధించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ప్రెస్ మీట్లో మాట్లాడారు. రూ. వేల కోట్ల ప్రజా ధనాన్ని ఇలా దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ రాజీనామా చేసి, దళితున్ని ముఖ్యమంత్రని చేయాలని డిమాండ్ చేశారు.
Published : 27 Apr 2022 17:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!