KCR: దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రావాలి: కేసీఆర్‌

దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఉద్ఘాటించారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాలపై దృష్టి సారించినట్టు చెప్పారు. హెచ్‌ఐసీసీలో నిర్వహించిన తెరాస ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 27 Apr 2022 21:59 IST
Tags :

మరిన్ని