Telangana: విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం..: కోమటిరెడ్డి.

‘తెలంగాణ వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. సుమారు 70 వేల మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేశారు. సుమారు 2 వేల పాఠశాలలు మూతపడ్డాయి. ఆ ఖాళీలను భర్తీ చేయకుండా, మూతపడిన పాఠశాలలను తెరవకుండా ఎన్నికలు వస్తున్నాయని ఇంగ్లీష్‌ మీడియం అంటున్నావు’ అంటూ కేసీఆర్‌పై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 28 Apr 2022 12:27 IST

‘తెలంగాణ వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. సుమారు 70 వేల మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేశారు. సుమారు 2 వేల పాఠశాలలు మూతపడ్డాయి. ఆ ఖాళీలను భర్తీ చేయకుండా, మూతపడిన పాఠశాలలను తెరవకుండా ఎన్నికలు వస్తున్నాయని ఇంగ్లీష్‌ మీడియం అంటున్నావు’ అంటూ కేసీఆర్‌పై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు