Telangana: విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం..: కోమటిరెడ్డి.
‘తెలంగాణ వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. సుమారు 70 వేల మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేశారు. సుమారు 2 వేల పాఠశాలలు మూతపడ్డాయి. ఆ ఖాళీలను భర్తీ చేయకుండా, మూతపడిన పాఠశాలలను తెరవకుండా ఎన్నికలు వస్తున్నాయని ఇంగ్లీష్ మీడియం అంటున్నావు’ అంటూ కేసీఆర్పై కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published : 28 Apr 2022 12:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం