CM Jagan: ఏ ఒక్క కుటుంబమూ శాశ్వత చిరునామా లేని వారిగా మిగిలిపోవద్దు: జగన్
సొంత ఇల్లు కట్టుకోవాలన్నది ప్రతి ఒక్కరి కోరిక, తల్లిదండ్రులు నుంచి స్థిరాస్థిగా ఇంటిని అప్పగిస్తారు. అందుకే రాష్ట్రంలో ఇల్లు, శాశ్వత చిరునామాలేని కుటుంబంగా ఎవరూ మిగిలిపోవద్దనే సంకల్పంతో ముందుకెళుతున్నామని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. 25 లక్షల మందికి ఇళ్లు కట్టి ఇస్తామనిహామీ ఇచ్చాం. అంతకంటే ఎక్కువ మందికే లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
Published : 28 Apr 2022 12:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?