AP Politics: సీఎంను బందిపోటు దొంగలా చూస్తున్నారు: అనిత
పూర్వం సినిమాల్లో బందిపోటు దొంగలు వస్తున్నారంటే ఇంటి తలుపులు వేసుకుని, జాగ్రత్తపడేవారని.. ఇప్పడు సీఎం జగన్ తాడేపల్లి నుంచి ఆఫీస్కు బయలుదేరుతున్నారంటే పోలీసులే దుకాణాలను, ఇంటి కిటికీలు సైతం మూయించివేస్తున్నారని తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. జగన్ను చూస్తే ప్రజలకు బందిపోటు దొంగలు గుర్తుకొస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
Published : 28 Apr 2022 12:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
-
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
-
భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు
-
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు
-
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
-
ఇన్ఫీ లాభం 30 శాతం జంప్.. ఒక్కో షేరుపై ₹28 డివిడెండ్