Praja Sangrama Yatra: మోడీ ఇచ్చిన పైసలు ఎక్కడికి వెళ్లాయని సీఎంని అడగండి : సంజయ్‌

భాజపా ప్రజా సంగ్రామ యాత్రలో భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడారు. మహిళలు ఆరుబయట మల,మూత్ర విసర్జనలకు వెళితే, వారి గౌరవానికి ఇబ్బంది కలుగుతుందని మోదీ దేశ వ్యాప్తంగా ఇంటింటికి మరుగు దొడ్డి నిర్మించాలని నిధులు ఇచ్చారని తెలిపారు. మన రాష్ట్రంలో ఆపైసలు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు.

Published : 28 Apr 2022 19:12 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు