Praja Sangrama Yatra: మోడీ ఇచ్చిన పైసలు ఎక్కడికి వెళ్లాయని సీఎంని అడగండి : సంజయ్
భాజపా ప్రజా సంగ్రామ యాత్రలో భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారు. మహిళలు ఆరుబయట మల,మూత్ర విసర్జనలకు వెళితే, వారి గౌరవానికి ఇబ్బంది కలుగుతుందని మోదీ దేశ వ్యాప్తంగా ఇంటింటికి మరుగు దొడ్డి నిర్మించాలని నిధులు ఇచ్చారని తెలిపారు. మన రాష్ట్రంలో ఆపైసలు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు.
Published : 28 Apr 2022 19:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!