PM Modi: ఈశాన్య భారతంలో ఆ చట్టాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాం: మోదీ
ఈశాన్య భారతం నుంచి సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని పూర్తిగా తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అసోంలోని దిఫూలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మోదీ గత ఎనిమిదేళ్లలో ఈశాన్యంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడిందని వెల్లడించారు. అభివృద్ధి వేగంగా సాగుతోందని అన్నారు.
Published : 28 Apr 2022 19:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?